News January 19, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
Similar News
News February 16, 2026
ఎవరు ఎవరికి ‘బి టీమ్’?

TG: రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP ఎప్పటి నుంచో పరస్పరం ‘బి టీమ్’ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగానూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. కానీ ఇవాళ మేయర్, ఛైర్మన్ల ఎన్నిక వేళ పార్టీల అసలు ‘రంగు’ బయటపడింది. పదవులు దక్కించుకునేందుకు కామారెడ్డిలో కాంగ్రెస్, BRS కలవగా, అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి. దీంతో ఎవరు ఎవరికి ‘బి టీమ్’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News February 16, 2026
ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.
News February 16, 2026
బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

<


