News February 20, 2025

వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

వారబంది విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద నుంచి వస్తున్న నాగార్జునసాగర్ నీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. వస్తున్న నీటిని పరిగణలోకి తీసుకొని జిల్లాలో నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లించాలని తెలిపారు.

Similar News

News December 24, 2025

ప్రకాశంలో మాతా శిశు మరణాల.. పరిస్థితి ఇదే!

image

ప్రకాశంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది మాతా శిశు మరణాల తగ్గాయని చెప్పవచ్చు. 2019-20లో 16 మాతృ మరణాలు, 359 శిశు మరణాలు, 2020-21లో 19 మాతృ, 263 శిశు, 2021-22లో 20 మాతృ, 403 శిశు, 2022-23లో 5 మాతృ, 201 శిశు, 2023-24లో 8 మాతృ, 196 శిశు, 2024-25లో 5 మాతృ, 177 శిశు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4 మాతృ, 121 శిశు మరణాలు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మాతా శిశు మరణాల తగ్గుముఖం పట్టాయి.

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.