News March 16, 2026
వారికి రూ.2,500 స్కాలర్షిప్?

TG: GOVT జూనియర్ కాలేజీల్లో చదివే దివ్యాంగ, ట్రాన్స్జెండర్, మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక స్కూటర్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. 10th మార్కుల ఆధారంగా ఏటా 40వేల మందికి ₹2,500 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ 2 స్కీమ్లను ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది. కాగా ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఫ్రీగా EV స్కూటీలు ఇస్తామని CM రేవంత్ <<19350603>>ప్రకటించిన<<>> సంగతి తెలిసిందే.
Similar News
News April 14, 2026
యంగ్ ఏజ్లో అతిగా డ్రింక్ చేస్తే..

స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి మద్యం సేవించే యూత్కు మసాచుసెట్స్ వర్సిటీ రీసెర్చర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. యంగ్ ఏజ్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మధ్యవయసుకొచ్చే సరికి మెదడు పనితీరు మందగిస్తుందని తేల్చారు. తర్వాత మానేసినా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తిరిగిరాదన్నారు. ఇది భవిష్యత్తులో జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అప్పుడు కోలుకోవడానికి ప్రత్యేక చికిత్సలు అవసరమని తెలిపారు.
News April 14, 2026
యంగ్ ఏజ్లో అతిగా డ్రింక్ చేస్తే..

స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి మద్యం సేవించే యూత్కు మసాచుసెట్స్ వర్సిటీ రీసెర్చర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. యంగ్ ఏజ్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మధ్యవయసుకొచ్చే సరికి మెదడు పనితీరు మందగిస్తుందని తేల్చారు. తర్వాత మానేసినా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తిరిగిరాదన్నారు. ఇది భవిష్యత్తులో జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అప్పుడు కోలుకోవడానికి ప్రత్యేక చికిత్సలు అవసరమని తెలిపారు.
News April 14, 2026
ట్రంప్ వర్సెస్ పోప్: ఏంటి గొడవ?

ట్రంప్, పోప్ లియో XIV మధ్య వివాదం ముదిరింది. నేరాల విషయంలో పోప్ ‘వీక్’గా ఉన్నారని ట్రంప్ విమర్శించారు. తనని తాను ‘యేసుక్రీస్తు’గా చిత్రీకరించుకున్న ఫొటోను షేర్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పోప్ స్పందిస్తూ.. ట్రంప్ ప్రభుత్వానికి తాను భయపడనని, సువార్త సందేశాన్ని గట్టిగా వినిపించడం తన బాధ్యతని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని ఆపాలంటూ పోప్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది.


