News February 14, 2025
వికారాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం

డిజిటల్ రూపంలో చెల్లింపులు చేపడుతున్నప్పటికీ అవసర నిమిత్తం క్యాష్ ఉపయోగిస్తూ జనాలు తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇదే అదునుగా చూసి కొంత మంది నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్న వారిలో కొద్దిగా వయసు పైబడిన వారు దొంగ నోట్లను గుర్తించడం కష్టతరం కావడంతో దొంగ నోట్ల ముఠా వారినే టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి పలు ఘటనలు మర్పల్లిలో వెలుగు చూశాయి.
Similar News
News November 9, 2025
SFIOలో 36 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(<
News November 9, 2025
ADB: రూ.1.37 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

డ్రైవర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.37 లక్షలు కాజేసిన ఘటన ADBలో జరిగింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాలు.. క్రేన్ డ్రైవర్ గోల్వే సతీష్కు గుర్తుతెలియని వ్యక్తి మాట్లాడుతూ.. తమ దగ్గ లీటర్ల డిజిల్ ఉందని సగం ధరకే ఇస్తామని నమ్మించగా బాధితుడు నగదును ఫోన్పే ద్వారా చెల్లించాడు. సైబర్ నేరగాడు ఒక పెట్రోల్ పంపు చిరునామా చెప్పి డిజిల్ ఇస్తారని తెలుపగా.. బాధితుడు ఆ డీజిల్ పంపుకు వెళ్ళగా మోస పోయినట్లు గ్రహించాడు.
News November 9, 2025
రేపు భద్రాచలం, కొత్తగూడెంలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

ప్రజల సౌకర్యార్థం సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్వార్డ్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.


