News March 13, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

√ VKB:ఇంటర్ పరీక్షలకు 162 మంది విద్యార్థులు గైర్హాజరు √ కొడంగల్: రావులపల్లి వైన్ షాప్ లో అర్ధరాత్రి చోరీ √దోమ: గ్రూప్-2లో సత్తా చాటిన గిరిజన యువకుడు √కోట్ పల్లి:గ్రూప్-1లో సత్తా చాటిన మోతుకుపల్లి యువతి √VKB: ఆరుగురిపై వీధి కుక్కల దాడి √తాండూర్:రూ.1.29 లక్షల నగదు అపహరణ √ వికారాబాద్ జిల్లాకు చెందిన జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి.

Similar News

News November 4, 2025

అల్లూరి జిల్లాలో భూకంపం

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూకంపం నమోదైనట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించిందని వెల్లడించింది. జి.మాడుగుల పరిసరాల్లో భూమి కంపించినట్లు కొందరు చెబుతున్నారు.

News November 4, 2025

వనస్థలిపురంలో పోస్ట్ ఆఫీస్ సేవలు 24/7

image

పోస్ట్ ఆఫీస్‌లలో 24/7 సేవలు అందుబాటులోకి తెచ్చామని ఇండియన్ పోస్ట్ హైదరాబాద్ ఆగ్నేయ మండల సీనియర్ సూపరింటెండెంట్ G.హైమవతి తెలిపారు. స్పీడ్ పోస్ట్, పార్సిల్ సర్వీస్, మనీ ఆర్డర్ సేవలను ప్రజలు అందుబాటులో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. వనస్థలిపురం(24/7), చార్మినార్ (9PM), ఉప్పల్ (6PM), హైకోర్టు (5 PM), శంషాబాద్ 4.30PM వరకు సేవలను వినియోగించుకోవచ్చు అని G.హైమవతి తెలిపారు.
SHARE IT

News November 4, 2025

ఉప్పలగుప్తం: నాచుతో డబ్బులే డబ్బులు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలను సముద్రపు నాచు పెంపకానికి ఎంపిక చేసినట్లు అమృతానంద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమృత నటరాజన్ తెలిపారు. నాచును ఆహారంగా తీసుకుంటున్న జపాన్ దేశస్థుల ఆయుష్షు పెరిగినట్టు సర్వేలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఉప్పలగుప్తం(M) వాసాలతిప్పలో సోమవారం మత్స్యకారులకు నాచు పెంపకంపై అవగాహన కల్పించారు. ఎరువులు వాడకుండానే 45 రోజులకు నాచు ఉత్పత్తి వస్తుందని వివరించారు.