News February 24, 2025

వికారాబాద్: 93ఎకరాల భూమి.. 62మందికి చెక్కులు

image

పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందించామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన రైతులకు నష్ట పరిహార చెక్కులను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. 93.16 ఎకరాల భూమికి 62 మంది రైతులకు నష్టపరిహారం అందించామన్నారు.

Similar News

News February 25, 2025

ఎటు వైపు తిరిగి నిద్రపోతే మంచిది?

image

ఏ వయసు వారైనా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయని, ఆయాసం నుంచి ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుందని పేర్కొంటున్నారు. శారీరక నొప్పులు రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కుడి వైపు, వెల్లకిలా పడుకోవాలని సూచిస్తున్నారు.

News February 25, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణ: 48 గంటలు మద్యం దుకాణాల బంద్ * కంకిపాడులో దారి దోపిడీ ముఠా అరెస్ట్ * కృష్ణా: ధ్రువీకరించని యాప్‌స్‌తో జాగ్రత్త: SP * బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే * విజయవాడ: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి * కృష్ణా: PDF అభ్యర్థికి జగన్ మద్దతు * శివరాత్రికి సిద్ధమవుతున్న యనమలకుదురు * గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో ముగ్గురి అరెస్ట్

News February 25, 2025

నిర్మల్ జిల్లాలో నేటి TOP NEWS

image

*నిర్మల్‌లో చిన్నారిపై కుక్కల దాడి*గంజాల్ టోల్ ప్లాజా వద్ద రూ.18 లక్షల నగదు పట్టివేత*కడెంలో పురుగు మందు తాగి వివాహిత సూసైడ్ *పలు మండలాల్లో ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్స్ పంపిణీ*జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం*ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలతో కలెక్టర్, ఎస్పీ సమీక్ష.

error: Content is protected !!