News March 1, 2025

విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

image

➤ ఏయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన జి.పి.రాజశేఖర్ ➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ పరీక్షలు➤ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలలో 95 % మంది మొదటిరోజు పరీక్షకు హాజరైన విద్యార్థులు➤ KGHలో శిశువులు మార్పిడి.. ఒకరు సస్పెండ్, ఇద్దరికి చార్జీ మెమోలు➤ సింహాచలం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు➤జిల్లా వ్యాప్తంగా మూడు మిస్సింగ్ కేసులు ఛేదించిన పోలీసులు

Similar News

News March 3, 2025

విశాఖలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొని, పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. రౌడీ షీటర్ల మీద నిత్యం పోలీసుల నిఘా ఉంటుందన్నారు.

News March 3, 2025

VSKP.. మధురానగర్‌లో బంగారం చోరీ

image

విశాఖలోని మధురానగర్ రాధవ్ మాధవ్ టవర్స్‌లో దొంగలు పడ్డారు. ఇంటి యజమానికి కృష్ణ కాకినాడలో బంధువులు ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి తాళాలు విరగ్గొట్టి ఉన్నాయని ఎదురిటివారు కృష్ణకు ఆదివారం ఫోన్ చేశారు. దీంతో వెంటనే బంధువులతో కలిసి వచ్చి చూడగా ఇంట్లో 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News March 2, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ ఏయూతో కలిసి పనిచేయడానికి ఐడీసీ సిద్ధం
➤ విశాఖ రేంజ్‌లో ఎస్ఐలుగా బావ, బామ్మర్ది
➤ ఏయూ శతాబ్ది ఉత్సవాలలో ప్రతీ ఒక్కరూ కీలక భూమిక పోషించాలి: వీసీ
➤ బడి రుణం తీర్చుకుంటున్న గాజువాక పూర్వ విద్యార్థులు
➤ రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు
➤ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్

error: Content is protected !!