News January 25, 2026
విశాఖ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జెండా వందనం జరిగే మైదానంలో ఆదివారం పైలట్ వాహనానికి ట్రయిల్ రన్ నిర్వహించి సిద్ధం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలియజేస్తూ స్టాళ్లను, శకటాలను సిద్ధం చేశారు. వివిధ సంక్షేమ పథకాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు.
Similar News
News February 4, 2026
విశాఖ: ఇక ఒక్క రోజులోనే విద్యుత్ కనెక్షన్

విశాఖ కేంద్రంగా ఏపీఈపీడీసీఎల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ను ప్రారంభించింది. దక్షిణ భారతంలో ఇదే తొలి కేంద్రం. ఇప్పటివరకు నెలరోజులు పట్టే విద్యుత్ కనెక్షన్ను ఈ విధానంతో ఇప్పుడు ఒక్కరోజులోనే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్టీ-5 (వ్యవసాయ, ఆక్వా) కనెక్షన్లకు అమలు చేస్తున్నామని ఛైర్మన్ పృధ్వీతేజ్ తెలిపారు. ఇప్పటికే 400కు పైగా కనెక్షన్లు మంజూరయ్యాయన్నారు.
News February 4, 2026
విశాఖ: ఇక ఒక్క రోజులోనే విద్యుత్ కనెక్షన్

విశాఖ కేంద్రంగా ఏపీఈపీడీసీఎల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ను ప్రారంభించింది. దక్షిణ భారతంలో ఇదే తొలి కేంద్రం. ఇప్పటివరకు నెలరోజులు పట్టే విద్యుత్ కనెక్షన్ను ఈ విధానంతో ఇప్పుడు ఒక్కరోజులోనే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్టీ-5 (వ్యవసాయ, ఆక్వా) కనెక్షన్లకు అమలు చేస్తున్నామని ఛైర్మన్ పృధ్వీతేజ్ తెలిపారు. ఇప్పటికే 400కు పైగా కనెక్షన్లు మంజూరయ్యాయన్నారు.
News February 4, 2026
విశాఖ: క్యాంపస్ AI షార్ట్ వీడియో పోటీ పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘క్యాంపస్ AI షార్ట్ వీడియో కాంపిటీషన్’ పోస్టర్ను వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో కృత్రిమ మేధపై అవగాహన, సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యమన్నారు. AI ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. IIC నిర్వహిస్తున్న ఈ పోటీలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొనవచ్చు. ఉత్తమ వీడియోకు ప్రశంసాపత్రం అందజేస్తారు.


