News February 16, 2026
విశాఖ డెయిరీ పాల రేట్లు ఎంత పెరిగాయంటే..

విశాఖ డెయిరీ పాల అమ్మకం ధరలను పెంచింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అర లీటర్ హోమోజినైజ్డ్ డబుల్ డోన్డ్ పాలు ధర రూ.26 నుంచి రూ.27కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాల ధర అర లీటరు రూ.28 నుంచి రూ.29కు పెంచింది. స్టాండర్ డైజ్డ్ పాలు అర లీటరు రూ.31 నుంచి రూ.32కు, ఫుల్ క్రీం పాలు లీటరు రూ.66 నుంచి రూ.68కు పెరిగింది.
Similar News
News February 22, 2026
TODAY HEADLINES

* గ్లోబల్ టారిఫ్స్ను 15 శాతానికి పెంచిన ట్రంప్
* చొరబాటుదారులనూ ఏరివేస్తాం: అమిత్ షా
* పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు: CBN
* AP: లిక్కర్ కేసు.. వాసుదేవరెడ్డికి 27 వరకు రిమాండ్
* APలో మనిషికి ‘బర్డ్ఫ్లూ’ సోకలేదు: అధికారులు
* కలిసి పని చేస్తేనే అనుకున్నది సాధిస్తాం: రేవంత్
* TG: పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం
* TG: FSL అగ్నిప్రమాదంలో 1,100 ఫైల్స్ బూడిద
News February 22, 2026
TODAY HEADLINES

* గ్లోబల్ టారిఫ్స్ను 15 శాతానికి పెంచిన ట్రంప్
* చొరబాటుదారులనూ ఏరివేస్తాం: అమిత్ షా
* పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు: CBN
* AP: లిక్కర్ కేసు.. వాసుదేవరెడ్డికి 27 వరకు రిమాండ్
* APలో మనిషికి ‘బర్డ్ఫ్లూ’ సోకలేదు: అధికారులు
* కలిసి పని చేస్తేనే అనుకున్నది సాధిస్తాం: రేవంత్
* TG: పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం
* TG: FSL అగ్నిప్రమాదంలో 1,100 ఫైల్స్ బూడిద
News February 22, 2026
సీఎం పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బస్సులు

ములుగు జిల్లా కన్నాయిగూడెం దేవాదుల ప్రాజెక్టును ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ నుంచి ఉదయం 10:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. ములుగు కలెక్టరేట్ నుంచి ఉదయం 11:00 గంటలకు బస్సులు ప్రారంభమవుతాయి. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం నుంచి ఉదయం 11:30 గంటలకు బస్సులు ప్రారంభిస్తారు.


