News April 3, 2024
విశాఖ: నేటి నుంచి పెన్షన్ల పంపిణీ

ఎన్నికల నిబంధనల మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్లు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో అందజేస్తారన్నారు. పింఛనుదారులు ఆధార్ కార్డు తీసుకొని సచివాలయానికి రావాలన్నారు. 7వ తేదీ వరకు ఉదయం 7.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ జరుగుతుందన్నారు.
Similar News
News January 7, 2026
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా నల్లనయ్య

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News January 7, 2026
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా నల్లనయ్య

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News January 7, 2026
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా నల్లనయ్య

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


