News December 17, 2025
వెయ్యి ఓట్ల మెజారిటీతో కాళేశ్వరంలో బీఆర్ఎస్ గెలుపు

మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి గెలుపొందారు. సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్కి సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.
Similar News
News December 21, 2025
హైదరాబాద్లో DANGER ☠️

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ శనివారం 255కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT
News December 21, 2025
బాపట్ల జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

బాపట్ల జిల్లాలో మాంసం ధరలు వారాంతంలో స్వల్పంగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఈ ఆదివారం మార్కెట్లో ధరలు కాస్త ఎక్కువగా నమోదయ్యాయి. స్కిన్లెస్ చికెన్ కిలో రూ.260, స్కిన్ కిలో రూ.240. మటన్ కిలో రూ.850, చేప కోరమీను కిలో రూ.450, సాధారణ చేపలు రూ.200గా విక్రయాలు సాగిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఆదివారం డిమాండ్ ఎక్కువగా ఉండటం, గత వారంకంటే రేట్లు పెరగడంతో మాంసం ప్రియులకు ధరల ఘాటు తగిలినట్లయింది.
News December 21, 2025
హైదరాబాద్లో DANGER ☠️

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ శనివారం 255కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT


