News February 14, 2026

వేములవాడ జాతరకు తరలివస్తున్న భక్తులు

image

వేములవాడ మహాశివరాత్రి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు మూట ముల్లెలతో తరలివస్తున్నారు. జాతర సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొనేందుకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలలో వేములవాడకు చేరుకుంటున్నారు.

Similar News

News February 21, 2026

AUSWతో మ్యాచ్.. భారత్ స్కోర్ 176/6

image

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 176/6 స్కోర్ చేసింది. స్మృతి మంధాన 55 బంతుల్లో 82(8 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా 59, రిచా ఘోష్ 18, షెఫాలీ వర్మ 7 రన్స్ చేశారు. టీమ్ ఇండియా చివరి 9 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. 3 టీ20ల సిరీస్‌లో IND, AUSలు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.

News February 21, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,580
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,334
* 10 గ్రాముల వెండి ధర రూ.2,680.

News February 21, 2026

చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం: సీఎం చంద్రబాబు

image

AP: YCP పాలనలో 108L మె.ట.ల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని CM CBN ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తున్నామన్నారు. పల్నాడు(D) వినుకొండలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’లో ఆయన ప్రసంగించారు. ‘మున్సిపాలిటీల్లో 97% చెత్త సేకరిస్తున్నాం. గ్రామాల్లో మార్చికల్లా 100% డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం. ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం’ అని పేర్కొన్నారు.