News December 3, 2024
వ్యక్తి తలపై కత్తితో దాడి: ఎస్ఐ జయబాబు

టీ.నర్సాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన నత్త నాగరాజుపై డిసెంబర్ 2న గుమ్మల్ల స్వామి అనే వ్యక్తి కత్తితో తలపై తీవ్రంగా దాడి చేసినట్లు ఎస్ఐ జయబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. భూ వివాదాల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 18, 2026
‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 18, 2026
‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 18, 2026
‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


