News February 16, 2025

శామీర్ పేట్: చెరువులో ఇద్దరు యువకుల గల్లంతు

image

శామీర్ పేట్ మండలం పొన్నాల గ్రామం గండి చిత్తారమ్మ చెరువులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిని కూకట్ పల్లి, జగత్ గిరి గుట్టకు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం ఆరుగురు యువకులు రాగా ఇద్దరు గల్లంతైనట్లు తెలుస్తోంది. శామీర్ పేట్ పోలీసులు నలుగురు యువకులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Similar News

News November 13, 2025

బాపట్లలో ఇంటర్ యువకుడు మిస్సింగ్

image

బాపట్లలో ఓ ఇంటర్ యువకుడు అదృశ్యమయ్యాడు. కర్లపాలేనికి చెందిన సాయినాథ్(16) బాపట్లలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. నిన్న ఉదయం నుంచి కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. ‘నేను విజయవాడకు వెళ్తున్నా’ అని సాయినాథ్ తన ఫ్రెండ్స్‌కు చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు గాలిస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే 8374922001 నంబర్‌కు కాల్ చేయాలని బంధవులు కోరుతున్నారు.

News November 13, 2025

HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

image

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్‌లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్‌లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్‌లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News November 13, 2025

HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

image

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్‌లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్‌లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్‌లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.