News February 15, 2026
శివయ్య సేవలో SP రాజేశ్ చంద్ర.. రథోత్సవంతో మొదలైన సందడి!

రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామేశ్వర లింగేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవాన్ని కామారెడ్డి SP రాజేశ్ చంద్ర ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. అనంతరం సంతాయిపేట భీమేశ్వర ఆలయ బందోబస్తును పరిశీలించి, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. భక్తులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News February 18, 2026
SRCL: ‘ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్లోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై, మ్యాపింగ్ నిర్వహణపై వివరాలను వెల్లడించారు.
News February 18, 2026
SRCL: ‘ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్లోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై, మ్యాపింగ్ నిర్వహణపై వివరాలను వెల్లడించారు.
News February 18, 2026
SRCL: ‘ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్లోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై, మ్యాపింగ్ నిర్వహణపై వివరాలను వెల్లడించారు.


