News December 27, 2024
శ్రీకాకుళం: మండల అధికారులతో జేసీ సమీక్షా

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాయింట్ కలెక్టర్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ పనులు, రైతుల సమస్యలతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇందులో జిల్లా రెవెన్యూ అధికారి, ఉప కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 21, 2025
సోంపేట: చెరువులను కాపాడాలని కలెక్టర్కు ఫిర్యాదు

సోంపేట పట్టణంలోని చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు జడ్పీటీసీ సభ్యురాలు యశోద శనివారం వినతి ఇచ్చారు. దీనిపై విచారణ చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూ అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాసపురం సర్పంచ్ టి. జోగారావు తదితరులు పాల్గొన్నారు.
News December 21, 2025
విశేష స్పందనతో జనవరి 3 వరకు సైకిల్ యాత్ర: SP

ప్రజల్లో విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయడం జరిగిందని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3 వరకు కొనసాగుతుందని ఆయన తెలియజేసారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పూర్తిగా నియంత్రణకు అభ్యుదయ సైకిల్ ఉపయోగపడుతుందని అన్నారు.
News December 21, 2025
విశేష స్పందనతో జనవరి 3 వరకు సైకిల్ యాత్ర: SP

ప్రజల్లో విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయడం జరిగిందని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3 వరకు కొనసాగుతుందని ఆయన తెలియజేసారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పూర్తిగా నియంత్రణకు అభ్యుదయ సైకిల్ ఉపయోగపడుతుందని అన్నారు.


