News November 26, 2025
శ్రీకాకుళం రానున్న శాసనసభ అంచనాల కమిటీ: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 27న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. శ్రీకూర్మాం చేరుకొని శ్రీకూర్మనాధ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారన్నారు. రాత్రి శ్రీకాకుళం ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బస చేసి 28న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారని వివరించారు.
Similar News
News February 23, 2026
నందిగాం: కళ్లల్లో కారం కొట్టి.. బంగారంతో పరార్

నందిగాం(M) నర్సాపురం గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి మెడలో ఆదివారం బంగారం చైన్, పుస్తెలతాడు చోరీ జరిగింది. స్నానం కోసం గ్రామం శివారు చెరువుకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి మెడలో పుస్తెలతాడు, చైన్ తెంపుకెళ్లిపోయారని బాధితురాలు తెలిపింది. ఆమె భర్త పార్వతీశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 23, 2026
శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 19,850 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,019 మందితో కలిపి మొత్తం 39,869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
News February 23, 2026
శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 19,850 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,019 మందితో కలిపి మొత్తం 39,869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.


