News March 1, 2025

శ్రీశైలంలో అలరించిన మహిళల కోలాటం

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో శుక్రవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మహిళల కోలాటం భక్తులను అలరించింది. ముందుగా నిత్య కల్యాణ మండపంలో సదస్యం – నాగవల్లి కార్యక్రమాలు జరిపించి సదస్యం జరిపించారు. కార్యక్రమంలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతిస్తారు. ఆగమ శాస్త్రం సంప్రదాయం మేరకు అమ్మవారికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు.

Similar News

News November 4, 2025

నెల్లూరు సెంట్రల్ జైలుకు జోగి రమేశ్

image

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేశ్‌ను విజయవాడ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు వద్ద ఆయనతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, MLC చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. CBNను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. TDPకి అంటుకున్న బురదను YCP నేతలపై చల్లుతున్నారని ఆరోపించారు. మరోవైపు రమేశ్‌ను అకస్మాత్తుగా నెల్లూరు జైలుకు ఎందుకు తరలించారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

News November 4, 2025

HYD: ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని తాజాగా బట్టబయలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో రూ.లక్షల్లో ప్రజలను మోసగించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా రూ.60 లక్షలకు పైగా వీరు కాజేశారు. బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

News November 4, 2025

HYD: ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని తాజాగా బట్టబయలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో రూ.లక్షల్లో ప్రజలను మోసగించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా రూ.60 లక్షలకు పైగా వీరు కాజేశారు. బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.