News March 21, 2025

శ్రీసిటీలో మరో కంపెనీ ప్రారంభం

image

శ్రీసిటీలో మరో కొత్త కంపెనీ ప్రారంభమైంది. ఓజెఐ ఇండియా ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను శుక్రవారం ఓపెన్ చేశారు. కంపెనీ కస్టమర్లు, సరఫరాదారులు, ప్రతినిధుల సమక్షంలో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఓజీ ఇండియా ప్యాకేజింగ్ సీఈవో యోషియుకి కురహషి రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. 100 మిలియన్ల వార్షిక సామర్థ్యంతో అట్ట పెట్టెలు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తామని తెలిపారు.

Similar News

News November 14, 2025

GREAT: HYD విద్యార్థినికి అరుదైన గౌరవం

image

బేగంపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకర్షణకు అరుదైన గౌరవం దక్కింది. బుక్ రీడింగ్‌పై విద్యార్థులకు ఆసక్తి కల్పించడమే కాక 24 లైబ్రరీలను వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఆకర్షణ యంగ్ అచీవర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆకర్షణ ఈ అవార్డు అందుకోనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 24 లైబ్రరీలను ఏర్పాటుచేసింది. గతంలో ప్రధాని మోదీ కూడా ఈ విద్యార్థిని అభినందించారు.

News November 14, 2025

GREAT: HYD విద్యార్థినికి అరుదైన గౌరవం

image

బేగంపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకర్షణకు అరుదైన గౌరవం దక్కింది. బుక్ రీడింగ్‌పై విద్యార్థులకు ఆసక్తి కల్పించడమే కాక 24 లైబ్రరీలను వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఆకర్షణ యంగ్ అచీవర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆకర్షణ ఈ అవార్డు అందుకోనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 24 లైబ్రరీలను ఏర్పాటుచేసింది. గతంలో ప్రధాని మోదీ కూడా ఈ విద్యార్థిని అభినందించారు.

News November 14, 2025

ఇబ్రహీంపట్నం: ’48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలి’

image

కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం అయన పరిశీలించారు. టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైస్ మిల్లుల వద్ద జాప్యం లేకుండా దిగుమతయ్యేలా చూడాలన్నారు. RDO తదితరులున్నారు.