News February 20, 2025
సంగారెడ్డి: కల్లు కోసం వచ్చి స్నేహితులు మృతి

జిన్నారం PS పరిధిలో<<15514933>> చెరువులో మునిగి<<>> ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల వివరాలిలా.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్కు చెందిన స్నేహితులిద్దరూ నరేష్, శంకర్ మంగళవారం సాయంత్రం వావిలాలలో కల్లు తాగేందుకు బైక్ పై వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో ఈత కొట్టేందుకు పీర్ష చెరువులోకి దిగి మునిగిపోయారు. ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహాలు నిన్న దొరికాయి. స్నేహితులిద్దురి మృతి గ్రామంలో విషాదం నింపింది.
Similar News
News December 22, 2025
రేపటి సర్పంచుల బాధ్యతల స్వీకరణకు ఏర్పాట్లు

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.
News December 22, 2025
రేపటి సర్పంచుల బాధ్యతల స్వీకరణకు ఏర్పాట్లు

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.
News December 22, 2025
రేపటి సర్పంచుల బాధ్యతల స్వీకరణకు ఏర్పాట్లు

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.


