News February 17, 2025
సంగారెడ్డి: నేటి నుంచి విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు

పాఠశాలలో చదివే విద్యార్థులకు నేటి నుంచి మార్చి 15వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్, జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొబైల్ హెల్త్ టీం వాహనాల్లో రోజుకు 50 మంది విద్యార్థులు తరలించి కంటి వైద్య పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
తిరుపతి: ముగిసిన ఐదో విడత ‘గరుడ అట్లాస్’

తిరుపతి పరిసర ప్రాంతాల్లో పక్షిజాతి వైవిధ్యాన్ని శాస్త్రీయంగా నమోదు చేసే గరుడ అట్లాస్ ఐదో విడత పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 274 పక్షిజాతులు నమోదు కాగా, ప్రస్తుత విడతలోనే 192 జాతులు గుర్తించారు. IISER తిరుపతి ఆధ్వర్యంలో, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీ శాఖ సహకారంతో 72 గ్రిడ్లలో సర్వే నిర్వహించారు. పట్టణ విస్తరణ, భూ వినియోగ మార్పుల ప్రభావాలను అంచనా వేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
News February 22, 2026
తిరుపతి: ముగిసిన ఐదో విడత ‘గరుడ అట్లాస్’

తిరుపతి పరిసర ప్రాంతాల్లో పక్షిజాతి వైవిధ్యాన్ని శాస్త్రీయంగా నమోదు చేసే గరుడ అట్లాస్ ఐదో విడత పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 274 పక్షిజాతులు నమోదు కాగా, ప్రస్తుత విడతలోనే 192 జాతులు గుర్తించారు. IISER తిరుపతి ఆధ్వర్యంలో, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీ శాఖ సహకారంతో 72 గ్రిడ్లలో సర్వే నిర్వహించారు. పట్టణ విస్తరణ, భూ వినియోగ మార్పుల ప్రభావాలను అంచనా వేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
News February 22, 2026
తిరుపతి: ముగిసిన ఐదో విడత ‘గరుడ అట్లాస్’

తిరుపతి పరిసర ప్రాంతాల్లో పక్షిజాతి వైవిధ్యాన్ని శాస్త్రీయంగా నమోదు చేసే గరుడ అట్లాస్ ఐదో విడత పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 274 పక్షిజాతులు నమోదు కాగా, ప్రస్తుత విడతలోనే 192 జాతులు గుర్తించారు. IISER తిరుపతి ఆధ్వర్యంలో, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీ శాఖ సహకారంతో 72 గ్రిడ్లలో సర్వే నిర్వహించారు. పట్టణ విస్తరణ, భూ వినియోగ మార్పుల ప్రభావాలను అంచనా వేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.


