News August 23, 2024

సికింద్రాబాద్: ప్రజలతో మర్యాదగా మెలగండి: డీజీపీ

image

ప్రజలతో మర్యాదపూర్వకంగా, బాధితులపై సానుభూతితో వ్యవహరించాలని ట్రైనీ ఎస్ఐలకు డీజీపీ జితేందర్ సూచించారు. అకాడమీలో అందుతున్న శిక్షణ, కల్పిస్తున్న మౌలిక వసతులు తదితర అంశాలను డీజీపీ జితేందర్, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ బుధవారం కలిసి పరిశీలించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 547 మంది ట్రైనీ ఎస్ఐలతో కాసేపు మాట్లాడారు. శిక్షణపై ట్రైనీ ఎస్ఐలు సంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News December 23, 2025

RR: పాలకులు వచ్చారు.. మీ ఊరి సమస్యలపై కామెంట్!

image

రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. దాదాపు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన వ్యవస్థ సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ, కోతుల బెడద, అసంపూర్తి భవనాలు, విద్యుత్, రెవెన్యూ ఇలా అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. వాటి పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేయనున్నారు. మరి మీ గ్రామంలో నెలకొన్న సమస్యలపై కామెంట్ చేయండి.

News December 23, 2025

RR: పాలకులు వచ్చారు.. మీ ఊరి సమస్యలపై కామెంట్!

image

రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. దాదాపు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన వ్యవస్థ సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ, కోతుల బెడద, అసంపూర్తి భవనాలు, విద్యుత్, రెవెన్యూ ఇలా అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. వాటి పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేయనున్నారు. మరి మీ గ్రామంలో నెలకొన్న సమస్యలపై కామెంట్ చేయండి.

News December 23, 2025

RR: పాలకులు వచ్చారు.. మీ ఊరి సమస్యలపై కామెంట్!

image

రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. దాదాపు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన వ్యవస్థ సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ, కోతుల బెడద, అసంపూర్తి భవనాలు, విద్యుత్, రెవెన్యూ ఇలా అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. వాటి పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేయనున్నారు. మరి మీ గ్రామంలో నెలకొన్న సమస్యలపై కామెంట్ చేయండి.