News February 25, 2025

సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 22, 2025

HYD: పదేపదే బెదిరింపులు.. తనిఖీల్లో వేగం పెంపు

image

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు బాంబు బెదిరింపులు వరుసగా వస్తున్నాయి. కేవలం ఒక నెలలోనే ఏడుసార్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపడంతో భద్రతా చర్యలలో భాగంగా విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సంపూర్ణ తనిఖీలు నిర్వహించారు.

News December 22, 2025

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా గౌరు చరిత రెడ్డి

image

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నియమితులైనట్లు ఆపార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పాణ్యం ఎమ్మెల్యేగా పనిచేస్తూ, అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు. వారికి నంద్యాల, పాణ్యం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

News December 22, 2025

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా గౌరు చరిత రెడ్డి

image

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నియమితులైనట్లు ఆపార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పాణ్యం ఎమ్మెల్యేగా పనిచేస్తూ, అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు. వారికి నంద్యాల, పాణ్యం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.