News January 19, 2026
సిద్దిపేట: స్వగ్రామానికి చిన్నారి మృతదేహం

కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల స్నిజ్ఞ(5) భవనంపై నుంచి పడి తీవ్ర గాయాలపాలై హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ఆ చిన్నారిని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు, దాతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఆసుపత్రి నుంచి చిన్నారి మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Similar News
News January 29, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 29, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.25 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 29, 2026
VKB: ఇంటర్ పరీక్షలు రాయనున్న 16,400 మంది

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 16,400 మంది విద్యార్థులు హాజరుకానుండగా 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
News January 29, 2026
VKB: ఇంటర్ పరీక్షలు రాయనున్న 16,400 మంది

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 16,400 మంది విద్యార్థులు హాజరుకానుండగా 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.


