News February 26, 2025
సిరిసిల్ల: ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం: కలెక్టర్

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు ఈ నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందని, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 56.. టీచర్ అభ్యర్థులు15 పోటీలో ఉండగా.. 22,397 మంది గ్రాడ్యుయేట్లు 950 మంది టీచర్ ఓటర్లు ఉన్నారన్నారు.
Similar News
News February 26, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

#మందమర్రి:యువకుడి అనుమానాస్పద మృతి
#బూరుగుపల్లి సమీపంలో టాటా మ్యాజిక్ దగ్ధం
#చెన్నూరు:ఇరువర్గాల పూజారుల మధ్య గొడవ
#హాజీపూర్ లో బైకులు ఢీ..ఒకరి పరిస్థితి విషమం
#MNCL:పోలింగ్ కేంద్రాల వద్ద 163BNSS యాక్ట్
#జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు
News February 26, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

1)నిర్మల్ పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామగ్రి
2)నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు
3)నర్సాపూర్ (జి)లో 218 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత
4)కుబీర్: గుండెపోటుతో లైన్ ఇన్స్పెక్టర్ మృతి
5)దస్తూరాబాద్: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్
6)నిర్మల్ : జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు
News February 26, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు: కలెక్టర్
> నర్సీపట్నంలో కొయ్యూరు మండలవాసి మృతి
> అడ్డతీగలలో ప్రేమ పేరుతో మోసం.. పదేళ్ల జైలు శిక్ష
> జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన అరకు విద్యార్థులు
> మత్స్యగుండానికి 25 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
> పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సామాగ్రి
> గోదావరిలో స్నానాలు చేయవద్దు: దేవీపట్నం ఎస్సై