News March 12, 2025
సిరిసిల్ల: గ్రూప్-1లో సత్తా చాటిన హరిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన కన్నం హరిణి గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 499.5 మార్కులు సాధించింది. హరిణి సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉద్యోగం వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News September 17, 2025
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <
News September 17, 2025
చిత్తూరు: ఐటీఐలో అడ్మిషన్ల ప్రారంభం

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు www.iti.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు ఈనెల 29న, ప్రైవేట్ విద్యార్థులకు 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐని సంప్రదించాలని సూచించారు.
News September 17, 2025
సాయుధ రైతాంగ పోరాటంలో తొలి మరణం ఇతనిదే..!

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి మరణం దొడ్డి కొమురయ్యదే అని చెప్పాలి. 1946 జూలై 4న దేశ్ ముఖ్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య ఎదురొడ్డి నిలబడ్డాడు. శాంతియుతంగా ఆంధ్ర మహాసభల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తుండగా రజాకార్లు, పోలీసులు ఒక్కసారిగా ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దొడ్డి కొమురయ్య వీర మరణం పొందాడు. అప్పటి నుంచి పోరాటం ఉద్ధృతం దాల్చింది.