News February 16, 2026
సీఎం, బిల్గేట్స్ వీసీలో పాల్గొన్న కర్నూలు కలెక్టర్

సీఎం చంద్రబాబు నాయుడు మైక్సోసాప్ట్ ఫౌండర్ బిల్గేట్స్తో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బిల్గేట్స్కు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ డా.ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
Similar News
News February 18, 2026
గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.
News February 18, 2026
గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.
News February 18, 2026
గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.


