News December 16, 2024
సూపర్-7 సబ్ జూనియర్ నంద్యాల జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

చాగలమర్రిలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సూపర్-7 సబ్జూనియర్ నంద్యాల జిల్లా క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేశారు. నంద్యాల జిల్లా కార్యదర్శి కడ్డీ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. స్థానిక క్రీడా మైదానంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సబ్ జూనియర్ క్రికెట్ క్రీడాకరులకు ఒక రోజు పాటు శిక్షణ ఇచ్చామన్నారు. అందులో 15 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామన్నారు.
Similar News
News February 5, 2026
కర్నూలు: CM పర్యటనకు భారీ బందోబస్తు

ఎమ్మిగనూరు(M) కలుగొట్లకు ఈనెల 6న సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో 1,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. ముగ్గురు ASPలు, 8 మంది DSPలు, 55 మంది CIలు, 88 మంది SIలు, 297 మంది ASI, HCలు, 485 మంది PCలు, 61 మంది మహిళా పోలీసులు, 191 మంది హోంగార్డులు, 14 స్పెషల్ పార్టీ బృందాలు, 2 సెక్షన్ల AR పోలీసులు, బాంబ్ స్క్వాడ్, మఫ్టీ బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు.
News February 5, 2026
కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు: వ్యవసాయాధికారి

కర్నూలు జిల్లాలో రబీ సీజన్కు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి స్పష్టం చేశారు. అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే భారీగా సరఫరా జరిగిందని తెలిపారు. వేల మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ఫెడ్ గోదాములు, సొసైటీల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News February 5, 2026
కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు: వ్యవసాయాధికారి

కర్నూలు జిల్లాలో రబీ సీజన్కు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి స్పష్టం చేశారు. అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే భారీగా సరఫరా జరిగిందని తెలిపారు. వేల మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ఫెడ్ గోదాములు, సొసైటీల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


