News May 20, 2024
స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయడం నిషేధం: వేణుగోపాల్ రెడ్డి

గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీయంలు, వీవీ ప్యాట్లు భద్రపరచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయడం నిషేధిస్తూ గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, ఈవీఎంలు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే వరకు ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.
Similar News
News February 15, 2026
బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
News February 15, 2026
బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
News February 15, 2026
బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.


