News March 2, 2026

స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

image

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్‌లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్‌పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.

Similar News

News April 12, 2026

సంతానం కోసం 6వేల మైళ్ల ప్రయాణం!

image

యురోపియన్ ఈల్స్(చేపలు) సంతానోత్పత్తి ఓ అంతుచిక్కని మిస్టరీ. ఇవి ఐరోపా నదుల నుంచి 6వేల మైళ్లు ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలోని ‘సర్గాసో సముద్రం’లో మాత్రమే గుడ్లు పెడతాయి. పుట్టిన తర్వాత పిల్ల చేపలు కూడా దారి తెలియకపోయినా తిరిగి తమ పూర్వీకులు నివసించిన నదులకే వస్తాయి. ఇదెలా సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(44/100)

News April 12, 2026

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్.. ఆయుష్‌కు సిల్వర్

image

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్(BAC) మెన్స్ సింగిల్స్ రన్నరప్‌గా భారత షట్లర్ ఆయుష్ శెట్టి నిలిచారు. చైనా ఆటగాడు షియుక్వితో జరిగిన ఫైనల్‌లో ఆయన 8-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయుష్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. BAC మెన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ ఫైనల్ చేరడం 61ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1, 4, 7, 20 స్థానాల్లో ఉన్న వారిని ఓడించి ఆయుష్ ఫైనల్ చేరారు.

News April 12, 2026

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్.. ఆయుష్‌కు సిల్వర్

image

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్(BAC) మెన్స్ సింగిల్స్ రన్నరప్‌గా భారత షట్లర్ ఆయుష్ శెట్టి నిలిచారు. చైనా ఆటగాడు షియుక్వితో జరిగిన ఫైనల్‌లో ఆయన 8-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయుష్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. BAC మెన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ ఫైనల్ చేరడం 61ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1, 4, 7, 20 స్థానాల్లో ఉన్న వారిని ఓడించి ఆయుష్ ఫైనల్ చేరారు.