News February 4, 2026
హాస్టళ్లలో సౌకర్యాల కల్పనకు కృషి: కలెక్టర్

జిల్లాలోని 113 సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి వసతి గృహంలో కచ్చితంగా ఆర్వో ప్లాంట్, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలన్నారు. ప్రతి హాస్టల్ కు రూ. 50 వేల నిధులు మంజూరు చేస్తామన్నారు.
Similar News
News February 9, 2026
చిత్తూరు: నేటి నుంచి టెన్త్ ప్రీఫైనల్స్

చిత్తూరు జిల్లాలో సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరగుతాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.
News February 9, 2026
పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉ.9.30 గంటలు నుంచి మ. 2 గంటలు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. Meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని, డయల్ 1100 నంబర్కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు పేర్కొన్నారు.
News February 9, 2026
పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉ.9.30 గంటలు నుంచి మ. 2 గంటలు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. Meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని, డయల్ 1100 నంబర్కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు పేర్కొన్నారు.


