News October 9, 2024
ఏపీ ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం

AP: లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 11 వరకు అప్లికేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. వాటిని వెరిఫై చేసి 14న డ్రా తీసి సెలక్ట్ చేస్తామని చెప్పారు. 16 నుంచి కొత్త లైసెన్స్ పీరియడ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
రిపబ్లిక్ డే వేడుకల అతిథులు వీరే

EU నేతలు వాన్ డెర్, ఆంటోనియో (2026), ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో (2025), ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ (2024), ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ (2023), బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో (2020), SA ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా (2019), ASEAN లీడర్లు (2018), అబుదాబి ప్రిన్స్ షేక్ మొహమద్ బిన్ (2017), ప్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ (2016), US ప్రెసిడెంట్ ఒబామా (2015), 2021, 22లో కొవిడ్తో గెస్ట్లు రాలేదు.
News January 25, 2026
APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

చెన్నై అవడిలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<
News January 25, 2026
పూజలో రెట్టింపు ఫలితాలు పొందాలంటే..?

పూజా గది శుభ్రంగా ఉండాలి. పాత పూలు ఉండకూడదు. శివునికి విభూతి, విష్ణువుకు గంధం బొట్టు పెట్టి అలంకరించాలి. వెండి, రాగి కుందులు వాడాలి. 3 వత్తులు పెట్టాలి. ప్రమిదను పళ్లెంలో ఉంచి దీపారాధన చేయాలి. నైవేద్యాన్ని కుండ, లోహ పాత్రలో వండాలి. తమలపాకులో సమర్పించడం ఉత్తమం. హారతి ఇచ్చాక స్వామికి ఏకాంతం ఇవ్వాలి. అప్పుడాయన చూపు సోకి నైవేద్యం మహా ప్రసాదం అవుతుంది. ఈ నియమ నిష్ట పూజతో రెట్టింపు ఫలితముంటుంది.


