News July 26, 2024
ప్రతి ఒక్కరిపై తలసరి అప్పు రూ.1,44,336: CM

AP: YCP హయాంలో రూ.9,74,000 కోట్లు అప్పులైనట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘ప్రతి ఒక్కరిపై తలసరి అప్పు రూ.1,44,336కి పెరిగింది. ఆదాయం 13.2% నుంచి 9.5%కి తగ్గింది. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేశారు. ప్రతి డిపార్ట్మెంట్లో రోజువారీ ఖర్చుల నిధులనూ ఊడ్చేశారు. మద్యం అమ్మకాలపై జగన్ అప్పు తెచ్చారు. ప్రపంచంలో ఎవరికీ రాని ఆలోచన ఇది. 15 ఏళ్లు మద్యంపై వచ్చే ఆదాయాన్ని మనం అప్పుగా కట్టాల్సిందే’ అని తెలిపారు.
Similar News
News December 2, 2025
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<
News December 2, 2025
NDAలోకి విజయ్ దళపతి?

తమిళనాడులో NDA కూటమిలోకి TVK చీఫ్ విజయ్ చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉండొచ్చని అన్నాడీఎంకే చీఫ్ <<17963359>>పళనిస్వామి <<>>గతంలో సంకేతాలిచ్చారు. అయితే కూటమిలో చేరుతున్నామనే వార్తలను TVK ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే కూటమిగా వెళ్తేనే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.
News December 2, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* సచివాలయంలో విద్యుత్, మైనింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
* కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
* హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని విచారించిన అధికారులు.. షాగౌస్, పిస్తా హౌస్, మెహిఫిల్ హోటళ్లతో సంబంధాలపై ఆరా
* కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్


