News July 21, 2024
చాందీపురా వైరస్ సోకి 16 మంది మృతి

గుజరాత్లో చాందీపురా <<13646193>>వైరస్<<>> కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. మరో 50 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 25, 2025
డిసెంబర్ 6న డల్లాస్లో మంత్రి లోకేశ్ పర్యటన

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.
News November 25, 2025
డిసెంబర్ 6న డల్లాస్లో మంత్రి లోకేశ్ పర్యటన

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.
News November 25, 2025
బద్దలైన అగ్నిపర్వతం.. భారత్లో యాష్ క్లౌడ్

ఇథియోపియాలో బద్దలైన హేలీ గబ్బీ <<18379051>>అగ్నిపర్వతం<<>> ప్రభావం INDపై చూపుతోంది. దీని పొగ అర్ధరాత్రి ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130km వేగంతో ఎర్రసముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్లో కనిపించింది. 25,000-45,000 అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. హరియాణా, గుజరాత్, పంజాబ్, UP, HPకీ వ్యాపించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడుతోంది.


