News March 15, 2025

17న చిత్తూరులో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.పద్మజ తెలిపారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. స్థానిక పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. # SHARE IT.

Similar News

News March 17, 2025

30 ఏళ్లకు TDP విక్టరీ.. అప్పుడే తమ్ముళ్లకు తలనొప్పులు

image

GDనెల్లూరులో 30 ఏళ్లకు విక్టరీ కొట్టిన TDPకి తలనొప్పులు మొదలయ్యాయి. కొందరు టీడీపీ నేతలే MLA థామస్‌కు వ్యతిరేంకగా పని చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. GDN పర్యటనకు వచ్చిన CM సైతం దీనిపై ఘాటుగానే స్పందించారు. థామస్ ఎక్కువగా నియోజకవర్గం బయటే ఉండటంతో నేతలు, కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారంట. ఇలాంటివి తానంటే గిట్టని వారు చేస్తోన్న అసత్య ప్రచారాలని, వారిని వదలనని థామస్ గట్టిగానే హెచ్చరించారు.

News March 17, 2025

చిత్తూరు: 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 16, 2025

చిత్తూరు: 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!