News February 15, 2025
18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News November 4, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు
✓చేపల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు: కలెక్టర్
✓జిల్లా మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం
✓చర్ల: ఇసుక ర్యాంప్ ను వెంటనే ప్రారంభించాలి
✓సుజాతనగర్: అంగన్వాడీ కేంద్రాలకు పూర్వ విద్యార్థులు రూ.2 లక్షల విరాళం
✓ఆధారాలు చూపిస్తే మణుగూరు ఆఫీసును మేమే ఇచ్చేవాళ్లం: రేగా
✓టేకులపల్లి గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన ఐటీడీఏ ఏఈ
News November 4, 2025
HYD: BRS పాలనలో అవకతవకలు: మంత్రి

HYDలోని తెలంగాణ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. చేపల తినడం వల్ల ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని, గత BRS ప్రభుత్వ పాలనలో పంపిణీలో అవకతవకలు జరిగాయని, ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాల సైన్బోర్డులు ఏర్పాటు చేసి, వివరాలను టి-మత్స్య యాప్లో అప్లోడ్ చేయాలన్నారు.
News November 4, 2025
HYD: BRS పాలనలో అవకతవకలు: మంత్రి

HYDలోని తెలంగాణ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. చేపల తినడం వల్ల ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని, గత BRS ప్రభుత్వ పాలనలో పంపిణీలో అవకతవకలు జరిగాయని, ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాల సైన్బోర్డులు ఏర్పాటు చేసి, వివరాలను టి-మత్స్య యాప్లో అప్లోడ్ చేయాలన్నారు.


