News August 27, 2024
రాష్ట్రంలో 2.65 లక్షల ఫీవర్ కేసులు: డీహెచ్

TG: రాష్ట్రంలో నెల రోజుల్లో 4.4 కోట్ల మందిని పరీక్షించినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. గత నెల 23 నుంచి ఈ నెల 25 వరకు చేసిన ఫీవర్ సర్వేలో 2.65 లక్షల మంది జ్వరం బారినపడినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఏడాది 5,372 డెంగ్యూ కేసులు నమోదు కాగా అత్యధికంగా హైదరాబాద్లో 1,852 కేసులు, సూర్యాపేటలో 471, మేడ్చల్లో 426, ఖమ్మంలో 375 వెలుగుచూసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


