News December 19, 2025
20న ఒంగోలులో వ్యాసరచన పోటీలు: DEO

ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నామని గెలిచిన విజేతలకు రూ.5000, రూ.3000, రూ.2000 బహుమతులు అందిస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.
Similar News
News December 20, 2025
Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.
News December 20, 2025
Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.
News December 20, 2025
Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.


