News March 31, 2024
100 రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్య: కేసీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజుల వ్యవధిలోనే రైతులు ఏడ్చే పరిస్థితికి వెళ్తారని తాను అనుకోలేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఖరి కారణమని దుయ్యబట్టారు. అనేక జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని దుయ్యబట్టారు.
Similar News
News February 5, 2026
USతో ట్రేడ్ డీల్.. భారత్పై పాక్లో ప్రశంసలు

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత పాక్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినా PM షరీఫ్ సుంకాల విషయంలో పురోగతి సాధించలేకపోయారని ఆ దేశ పౌరులు ఫైరవుతున్నారు. ఏం చేసినా గౌరవాన్ని కొనలేరని నిరూపితమైందన్నారు. పాక్ను చట్టవిరుద్ధమైన పనులు చేసే ఉంపుడుగత్తెలా ట్రంప్ చూశారని మండిపడుతున్నారు. భారత నాయకత్వం దేశం దాటకుండానే అద్భుతం చేసిందని కొనియాడుతున్నారు.
News February 5, 2026
పశువుల పాలను సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పశువుల పాలను తీసే సమయంలో డెయిరీఫామ్ నిర్వహించేవారు, పాడి రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఒకే సమయానికి పాలను సేకరించాలని, పొదుగు నుంచి పాలను పూర్తిగా తీయకుండా వదిలేయడం మంచిది కాదంటున్నారు. మిల్క్ సేకరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలకు మంచి ధర ఎప్పుడు లభిస్తుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 5, 2026
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పోస్టులు

<


