News July 23, 2024

5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలు!

image

ఈ నెల 17 నుంచి 22 సాయంత్రం వరకు 5 రోజుల్లో 200 టీఎంసీల గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి నదులకు వరద పోటెత్తుతోంది. ఈ నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ వరద అంతా సముద్రం పాలవుతోంది. మరోవైపు ప్రధాన గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్ప వరద ప్రవాహం వస్తోంది.

Similar News

News January 31, 2026

నెల్లూరు: రైతన్నలు ఆ.. ఐడీ నంబర్లు చేసుకున్నారా..?

image

వ్యవసాయశాఖ ద్వారా ఏ పథకం అమలైనా రైతులకు అందాలంటే వ్యక్తిగత గుర్తింపు నంబర్లు తప్పనిసరి. ఆ గుర్తింపు నెంబర్‌ను AP ఫార్మర్ రిజిస్ట్రీ (apfr) అంటారు. జిల్లాలో 2.69 లక్షలు మంది రైతులు ఉండగా 1.69 లక్షల మందికి ఈ గుర్తింపు నెంబర్ ఉంది. PM కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, రైతు రాయితీలు పొందాలంటే సచివాలయంలో ఉండే VAAలను సంప్రదించి ఆధార్ కార్డు, భూపత్రాలు, ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

News January 31, 2026

నెల్లూరు: రైతన్నలు ఆ.. ఐడీ నంబర్లు చేసుకున్నారా..?

image

వ్యవసాయశాఖ ద్వారా ఏ పథకం అమలైనా రైతులకు అందాలంటే వ్యక్తిగత గుర్తింపు నంబర్లు తప్పనిసరి. ఆ గుర్తింపు నెంబర్‌ను AP ఫార్మర్ రిజిస్ట్రీ (apfr) అంటారు. జిల్లాలో 2.69 లక్షలు మంది రైతులు ఉండగా 1.69 లక్షల మందికి ఈ గుర్తింపు నెంబర్ ఉంది. PM కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, రైతు రాయితీలు పొందాలంటే సచివాలయంలో ఉండే VAAలను సంప్రదించి ఆధార్ కార్డు, భూపత్రాలు, ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

News January 31, 2026

నెల్లూరు: రైతన్నలు ఆ.. ఐడీ నంబర్లు చేసుకున్నారా..?

image

వ్యవసాయశాఖ ద్వారా ఏ పథకం అమలైనా రైతులకు అందాలంటే వ్యక్తిగత గుర్తింపు నంబర్లు తప్పనిసరి. ఆ గుర్తింపు నెంబర్‌ను AP ఫార్మర్ రిజిస్ట్రీ (apfr) అంటారు. జిల్లాలో 2.69 లక్షలు మంది రైతులు ఉండగా 1.69 లక్షల మందికి ఈ గుర్తింపు నెంబర్ ఉంది. PM కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, రైతు రాయితీలు పొందాలంటే సచివాలయంలో ఉండే VAAలను సంప్రదించి ఆధార్ కార్డు, భూపత్రాలు, ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.