News May 12, 2024

అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్: కేజ్రీవాల్

image

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలందరికీ 200యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కూటమి 10 గ్యారంటీల్లో తొలుత అమలు చేసేది ఇదేనన్నారు. దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కేవలం 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌నే వినియోగించుకుంటున్నామని చెప్పారు. సైనిక నియామకాల కోసం కేంద్రం చేపట్టిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు.

Similar News

News November 18, 2025

చెరకు సాగుకు భూమి తయారీ – సూచనలు

image

చెరకును నాటడానికి 4 వారాల ముందే పశువుల గెత్తం లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని పెంచి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి పంట బాగా ఎదగడానికి దోహదపడుతుంది.

News November 18, 2025

చెరకు సాగుకు భూమి తయారీ – సూచనలు

image

చెరకును నాటడానికి 4 వారాల ముందే పశువుల గెత్తం లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని పెంచి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి పంట బాగా ఎదగడానికి దోహదపడుతుంది.

News November 18, 2025

ఉద్యోగుల పనితీరుపై కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కన్ను

image

IT సంస్థలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులతో పనిచేయిస్తున్నాయి. అయితే వారి పనితీరు తెలుసుకొనేలా ‘Cognizant’ ‘ప్రో-హాన్స్ స్టైల్’ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఇది మౌస్‌ను ట్రాక్ చేస్తుంటుంది. 300 సెకండ్లు కదలకపోతే ఐడల్‌గా, 15 ని.లు మించితే దూరంగా ఉన్నట్లు తెలుపుతుంది. వాడే అప్లికేషన్లనూ గుర్తిస్తుంది. కాగా ఇది సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కాదని, వినియోగం తెలుసుకొనేందుకేనని కంపెనీ చెబుతోంది.