News December 27, 2024
2024 సిక్కోలు రాజకీయ మధుర స్మృతులు
2024 సంత్సరం ముగింపు దశకు చేరింది. ఈ ఏడాది సిక్కోలు వాసులకు ఎన్నో మధుర జ్ఞాపకాలు మరెన్నో చెదు అనుభవాలను మిగిల్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మరింత ప్రాముఖ్యతను సంతరించకుంది. కూటమికి జిల్లా ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ ఒక్క సీటు విజయం సాధించకపోవడంతో ఆ పార్టీ అభిమానులు నైరాశ్యంలో కురికుపొయారు. రాజకీయ ఉద్ధండులు సైతం ఓటమి చవిచుశారు. మరికొందరు కొత్తవారు అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తారు.
Similar News
News January 16, 2025
సిక్కోలు రచయిత్రికి ఐదోసారి జాతీయ పురస్కారం
సమీక్షకురాలిగా, సామాజికవేత్తగా రాణిస్తున్న యువ రచయిత్రి, కోస్టా సచివాలయం మహిళా పోలీస్ అమ్మోజీ బమ్మిడి ఐదోసారి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు అసోసియేషన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు గురువారం అమ్మోజీకి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. జనవరి 21న విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా అమ్మోజీ తెలుగుతేజం అవార్డుతోపాటు రూ.10 వేలు అందుకోనున్నారు. ఆమె “అమ్మూ” కలం పేరుతో రచనలు చేస్తున్నారు.
News January 16, 2025
శ్రీకాకుళం: సీపీఎం నేత మూర్తి మృతి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీపీఎం నేత కామ్రేడ్ బిజికే మూర్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నేటి తెల్లవారుజామున మృతి చెందారని సీపీఎం నాయకులు గోవిందరావు తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. సీపీఎం నాయకులు ఆయనకి సంతాపం తెలిపారు.
News January 16, 2025
శ్రీకాకుళం: సీపీఎం నేత మూర్తి మృతి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీపీఎం నేత కామ్రేడ్ బిజికే మూర్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నేటి తెల్లవారుజామున మృతి చెందారని సీపీఎం నాయకులు గోవిందరావు తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. సీపీఎం నాయకులు ఆయనకి సంతాపం తెలిపారు.