News October 31, 2024

విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు

image

RCB తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించింది. రజత్ పాటిదార్‌కు రూ.11 కోట్లు, యశ్ దయాల్‌ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.

Similar News

News February 12, 2026

రేపు నమీబియాతో భారత్ మ్యాచ్.. జట్టు ఇదేనా?

image

T20WCలో భాగంగా రేపు 7pmకు ఢిల్లీ వేదికగా నమీబియాతో భారత జట్టు తలపడనుంది. USAపై గెలుపుతో WCలో బోణీ కొట్టిన ఇండియా రేపటి మ్యాచులోనూ విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. తొలి మ్యాచ్‌లో సూర్య మినహా మిగతా బ్యాటర్లు విఫలం కాగా ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
జట్టు అంచనా: అభిషేక్/శాంసన్, కిషన్, తిలక్, సూర్య, దూబే, హార్దిక్, రింకూ, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా.

News February 11, 2026

విద్యుత్ శాఖలో అతిత్వరలో నియామకాలు: గొట్టిపాటి

image

AP: విద్యుత్ ఉద్యోగుల‌పై ప‌ని ఒత్తిడిని త‌గ్గించేందుకు అతి త్వరలోనే నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ల‌లో 90 శాతానికి పైగా ప‌రిష్క‌రించామన్నారు. ప్ర‌జ‌ల్లో సంతృప్తి స్థాయులు పెరిగేలా విధులు నిర్వ‌ర్తించాలని బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో తెలిపారు. మెడిక‌ల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి స‌మ‌స్య‌లుంటే ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు.

News February 11, 2026

ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

image

AP: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెట్రో మార్గంలో నష్టపోయే నివాస, వ్యాపార ఆస్తులను గుర్తించే సర్వే దాదాపుగా పూర్తయింది. ఈ రూట్‌కు 99.2 ఎకరాల భూమి అవసరం కాగా ఎక్కువభాగం ప్రభుత్వానికి(87 ఎకరాలు) చెందినదే ఉంది. రోడ్డుకు అనుసంధానంగా మెట్రో వెళ్లేలా DPR రూపొందించగా ఢిల్లీ, హైదరాబాద్ తరహా నిర్మాణ విధానం అనుసరించనున్నారు.