News June 29, 2024

213 ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి: స్పీకర్

image

పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా ఉండాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ కలెక్టరేట్లో అనంతగిరి పర్యాటక అభివృద్ధిపై చేపట్టాల్సిన పనులపై అటవీ దేవాదాయ మిషన్ భగీరథ భూగర్భ జలాల మున్సిపల్ విభాగాల అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ.110 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

Similar News

News December 17, 2025

RR: ఫేజ్- 3లో 173 గ్రామాల్లో నేడే పోలింగ్

image

RR జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా 2 విడతలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి దశలో ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఫేజ్- 3లో 173 జీపీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 10 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 549 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 142 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 1,448 వార్డుల బరిలో 3,949 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

News December 17, 2025

RR: ఫేజ్- 3లో 173 గ్రామాల్లో నేడే పోలింగ్

image

RR జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా 2 విడతలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి దశలో ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఫేజ్- 3లో 173 జీపీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 10 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 549 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 142 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 1,448 వార్డుల బరిలో 3,949 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

News December 17, 2025

RR: ఫేజ్- 3లో 173 గ్రామాల్లో నేడే పోలింగ్

image

RR జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా 2 విడతలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి దశలో ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఫేజ్- 3లో 173 జీపీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 10 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 549 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 142 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 1,448 వార్డుల బరిలో 3,949 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.