News January 5, 2025
రాష్ట్రానికి 22 లక్షల టన్నుల ఎరువులు: అచ్చెన్నాయుడు

AP: కేంద్రం నుంచి రాష్ట్రానికి 22 లక్షల టన్నుల యూరియా, ఎరువులు వచ్చినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రబీ సీజన్లో వీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి చొరవతో ఈ ఎరువులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కేంద్రానికి, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 22, 2025
ఉమ్మడి KNR డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ

తెలంగాణలోని పలు జిల్లాల కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షుల జాబితాను AICC జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా- చొప్పదండి MLA మేడిపల్లి సత్యం, పెద్దపల్లి జిల్లా – రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, జగిత్యాల జిల్లా – గాజేంగి నందయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా – సంగీతం శ్రీనివాస్లకు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది. వీరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.
News November 22, 2025
తెలంగాణ డీసీసీలను ప్రకటించిన AICC

TG: రాష్ట్ర డీసీసీలకు కొత్త అధ్యక్షులను AICC ప్రకటించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు DCC పగ్గాలు దక్కాయి. ఆలేరు MLA బీర్ల ఐలయ్య, నాగర్ కర్నూల్కు వంశీ, నిర్మల్కు ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కరీంనగర్కు మేడిపల్లి సత్యం, వనపర్తి DCCగా శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పైన ఫొటోలో DCCల పూర్తి వివరాలు చూడొచ్చు.
News November 22, 2025
తెలంగాణ డీసీసీలను ప్రకటించిన AICC

TG: రాష్ట్ర డీసీసీలకు కొత్త అధ్యక్షులను AICC ప్రకటించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు DCC పగ్గాలు దక్కాయి. ఆలేరు MLA బీర్ల ఐలయ్య, నాగర్ కర్నూల్కు వంశీ, నిర్మల్కు ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కరీంనగర్కు మేడిపల్లి సత్యం, వనపర్తి DCCగా శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పైన ఫొటోలో DCCల పూర్తి వివరాలు చూడొచ్చు.


