News July 12, 2024

పిడుగుల ధాటికి బిహార్‌లో 25 మంది మృతి

image

ఉత్తరాది రాష్ట్రాల ప్రజలను పిడుగులు వణికిస్తున్నాయి. ఇటీవల యూపీలో పిడుగుల ధాటికి ఒకే రోజు 38 మంది <<13607894>>చనిపోగా<<>>, బిహార్‌లోనూ గత 24 గంటల్లో 25 మంది మృత్యువాతపడ్డారు. మరో 39 మంది గాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. వర్షాలు, పిడుగులు పడే సమయంలో ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.

Similar News

News December 8, 2025

డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం

News December 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 08, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.17 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.