News October 24, 2024
25,26న ఏపీరాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పర్యటన

నెల్లూరు జిల్లాలో ఈనెల 25, 26 తేదీలలో ఏపీరాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బి. పద్మావతి పర్యటించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె పిల్లలతో డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించడం గురించి, జిల్లాలో అమలవుతున్న విధానాలను వారు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె టూర్ షెడ్యూల్ ప్రకటించారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


