News April 25, 2024

26న పాలమూరుకు కేసీఆర్ రాక

image

మాజీ CM, BRS అధినేత కేసీఆర్ ఈనెల 26న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 26న జిల్లా కేంద్రంలో రోడ్లో పాల్గొంటారని, తర్వాత గడియారం కూడలిలో నిర్వహించే సమావేశంలో ప్రసంగిస్తారని వెల్లడించారు. BRS శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

Similar News

News January 13, 2025

నిఘా నీడలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు

image

ఉమ్మడి జిల్లాలో జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే నెల 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రయోగ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో డిపార్ట్మెంటల్ అధికారుల ప్రమేయం లేకుండా ఈ సారి పరీక్షలు జరగనున్నాయి.

News January 13, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔NGKL:మాజీ ఎంపీ జగన్నాథం మృతి
✔ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
✔యువత ఈ రాష్ట్ర సంపద: డిప్యూటీ సీఎం
✔జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వ
✔భూమిలేని పేదలకు ప్రతి ఏడాది రూ.12 వేలు:dy CM భట్టి
✔రోజురోజుకు పెరుగుతున్న చలి
✔పండగకు ఊరేళ్తున్నారా.. జాగ్రత్త:SIలు
✔సంక్రాంతి.. పలుచోట ముగ్గుల పోటీలు
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✔రైతు భరోసా..కసరత్తు చేస్తున్న అధికారులు

News January 12, 2025

MBNR: ఎంపీగా మంద జగనాథం హ్యాట్రిక్‌గా గెలుపు.!

image

NGKL పార్లమెంటు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎంపీగా పోటీ చేసిన మంద జగన్నాథం 4 సార్లు గెలిచి 2 సార్లు ఓటమి పాలయ్యారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004లో టీడీపీ, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిపోందారు. 1998లో టీడీపీ, 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చెయగా ఓడిపోయారు. 2024లో BSP నుంచి ఎంపీగా పోటీ చేయగా ఈసీ నామినేషన్ పత్రాలు తిరస్కరించారు.