News February 10, 2025
26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.
Similar News
News November 21, 2025
ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ మొదలుకానుంది. క్రికెట్లో భారత్-పాక్ పోరు తర్వాత ఆ స్థాయిలో జరిగే ఏకైక సిరీస్ యాషెస్ మాత్రమే. 2010-11 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అక్కడ జరిగిన గత 3 సిరీస్లలో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోరంగా ఓడింది. ఓవరాల్గా యాషెస్లో ఆసీస్దే పైచేయి కావడం గమనార్హం.
News November 21, 2025
Bihar Cabinet: ఎవరీ దీపక్ ప్రకాశ్?

బిహార్లో కొత్త క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీపక్ ప్రకాశ్(36) ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. MLAగా పోటీ చేయకున్నా, MLC కాకున్నా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తండ్రి, RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ MP. బిహార్లో రాజకీయాల్లో కీలక నేత. తల్లి స్నేహలత ఇటీవల MLAగా గెలిచారు. స్నేహలత మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొడుకును ఉపేంద్ర ఎంచుకున్నారు. త్వరలో దీపక్ MLC అవుతారని సమాచారం.
News November 21, 2025
Bihar Cabinet: ఎవరీ దీపక్ ప్రకాశ్?

బిహార్లో కొత్త క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీపక్ ప్రకాశ్(36) ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. MLAగా పోటీ చేయకున్నా, MLC కాకున్నా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తండ్రి, RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ MP. బిహార్లో రాజకీయాల్లో కీలక నేత. తల్లి స్నేహలత ఇటీవల MLAగా గెలిచారు. స్నేహలత మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొడుకును ఉపేంద్ర ఎంచుకున్నారు. త్వరలో దీపక్ MLC అవుతారని సమాచారం.


