News April 24, 2024

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు: రొనాల్డ్ రాస్

image

HYD జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల విధుల కోసం నియమితులైన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది సిబ్బందిపై ఆర్పీ యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

HYDలో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు HYDలో పర్యటించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌, తిరుమలగిరి, కార్ఖానా, బేగంపేట మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వీవీఐపీ ప్రయాణాల కారణంగా ఈ రెండు రోజుల్లో CTO, రసూల్‌పుర, బేగంపేట ఫ్లైఓవర్‌, పంజాగుట్ట, తిరుమలగిరి, AOC, అల్వాల్‌, లోతుకుంట తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిపివేసే అవకాశం ఉందన్నారు.

News November 21, 2025

HYDలో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు HYDలో పర్యటించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌, తిరుమలగిరి, కార్ఖానా, బేగంపేట మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వీవీఐపీ ప్రయాణాల కారణంగా ఈ రెండు రోజుల్లో CTO, రసూల్‌పుర, బేగంపేట ఫ్లైఓవర్‌, పంజాగుట్ట, తిరుమలగిరి, AOC, అల్వాల్‌, లోతుకుంట తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిపివేసే అవకాశం ఉందన్నారు.

News November 21, 2025

HYDలో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు HYDలో పర్యటించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌, తిరుమలగిరి, కార్ఖానా, బేగంపేట మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వీవీఐపీ ప్రయాణాల కారణంగా ఈ రెండు రోజుల్లో CTO, రసూల్‌పుర, బేగంపేట ఫ్లైఓవర్‌, పంజాగుట్ట, తిరుమలగిరి, AOC, అల్వాల్‌, లోతుకుంట తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిపివేసే అవకాశం ఉందన్నారు.